ధాకా వణికించిన భూకంపం విషాదం 5.5 తీవ్రత ప్రకంపనలు బంగ్లాదేశ్ను కుదిపేశాయి, ఆరుగురి ప్రాణాలు పోయి దేశం షాక్లో!
ఒక్క క్షణం—దేశం మొత్తం కుదేలైంది బంగ్లాదేశ్ రాజధాని ధాకా 2025 నవంబర్ 21 ఉదయం అనూహ్యంగా భయంకరమైన భూకంపంతో వణికిపోయింది. స్థానిక సమయములో ఉదయం 10:38 గంటలకు నమోదైన ఈ ప్రకంపనలు రిక్టర్ స్కేల్పై 5.5 తీవ్రత తో గుర్తించబడ్డాయి. ఎపిసెంటర్ ధాకా నగరానికి సమీపంలోని Narsingdi జిల్లా గోరాషాల్ ప్రాంతం గా నిర్ధారించారు. ప్రజలు తమ కళ్లముందు భవనాలు, స్తంభాలు, గోడలు కంపించడాన్ని చూసి భయంతో రోడ్లపైకి పరుగెత్తారు. చాలా మంది ఆఫీసుల్లో పని చేస్తుండగా, విద్యార్థులు తరగతులలో ఉండగా, షాపుల్లో కొనుగోలు చేస్తుండగా అకస్మాత్తుగా నేల కంపడం మొదలయ్యింది. ఆ క్షణాలు అనేకరిక…
Social Plugin