December 04, 2025
in#UserSafety
కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన హెచ్చరిక సంచార్ సాథీ యాప్ ఎందుకు కీలకం ప్రతి మొబైల్ వినియోగదారు తప్పక తెలుసుకోవాల్సిన విషయం
సంజార్ సాథీ వ్యవస్థ ఎందుకు అవసరమైంది? కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి ఉన్న అసలు నేపథ్యం భారతదేశంలో మొబైల్ ఫోన్ వినియోగం గత కొన్ని సంవత్సరాలలో విపరీతంగా పెరిగిపోయింది. ఒకప్పుడు కేవలం కాల్ చేయడానికి ఉపయోగించిన మొబైల్ ఫోన్, ఇప్పుడు డిజిటల్ జీవితం మొత్తం నడిచే ప్రధాన సాధనంగా మారింది. బ్యాంకింగ్ పనులు, యూపీఐ లావాదేవీలు, ప్రభుత్వ సేవలు, సోషల్ మీడియా వేదికలు, ఆన్లైన్ విద్య, ఆరోగ్య సమాచారం – అన్నీ ఒకే పరికరంలో జరుగుతున్నాయి. ఈ వేగవంతమైన డిజిటలైజేషన్తో పాటు సైబర్ నేరాలు , SIM ఆధారిత మోసాలు , OTP మోసాలు , నకిలీ కాల్స్ , స్పామ్ మెసేజ్లు కూడా అదే స…
Social Plugin